నెర్రులు బారిన పంటను చూసి రైతన్న కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెంపులేకుండా కరెంట్.. పుష్కలంగా సాగునీరు ఉండడంతో ఎవుసం సాఫీగా సాగింది.. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ �
వరి, మిర్చి, పత్తి, మక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుతో సంతృప్తి చెందని ఆ రైతు దీర్ఘకాలంగా లాభాలు తెచ్చిపెట్టే పంటలపై దృష్టిపెట్టాడు. వరంగల్ పరిశోధన కేంద్రంలో మెళకువలు తెలుసుకొని తనకున్న పదెకరాల్లో డ్ర
కాళేశ్వరం ఆయకట్టుకు నీరందించాలని సూర్యాపేట జిల్లా రైతాంగం ఆందోళనకు దిగింది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు రాక పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
చాలాకాలం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒట్టిపోయిన నీటి వనరులు.. కరెంట్ కోతలు.. బీటలు వారుతున్న పొలాలు.. రైతాంగానికి పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
నాగార్జునసాగర్, కాళేశ్వరం, మూసీ మూడు నదుల నీటితో కళకళలాడిన సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. ఈ మండలంలో 32వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు.
ఎంజీకేఎల్ఐలో భాగంగా కొల్లాపూర్ మండలంలో నిర్మించిన సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్లో ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయ ర్ కింద గత తొమ్మిదేండ్లల్లో యాసంగిలో మూడొందల ఎకరాలలోపే ర
నాగర్కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.
మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు సోమవారం అధికారులు నాలుగో విడుత నీటిని విడుదల చేశారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు అవసరమైన విధంగా మరో రెండు తడులు నీటిని వదలనున్నట్�
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవి కాలంలో సైతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్�
జిల్లా కూరగాయల సాగుకు పెట్టింది పేరు. అవసరాలకు సరిపడా కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ నగర వాసులకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుండడంతో సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచాల్సిన అవ�
ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో ఖమ్మం జిల్లాకు సాగు జలాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోవాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. నష్టపోయే వారిలో పాలేరు ప
వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్.