యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు.
‘అధైర్య పడకండి.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది..’ అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అధికారులు అన్నదాతలకు భరోసానిచ్చారు. వడగండ్ల వానలు, గాలిదుమారం చేతికొచ్చిన పంటల�
అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిప�
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి.. వీచిన బలమైన ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రాత్రి పూట విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ�
రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. మార్చి నెలాఖరుతో యాసంగి, గతంలో ఎప్పుడూ లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది.
గ్రామాల్లో మురుగు కాల్వల నీరు పంట పొలాల్లోకి వెళ్లి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని పంచాయతీ శాఖాధికారులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నది.
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం �
కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల వ�