రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నది.
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం �
కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల వ�
అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం, ఈదురు �
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఆ కుటుంబానిది. తండ్రి కష్టాలను చూసి ఆ కుమారుడు తండ్రికి అండగా ఉండేందుకు గల్ఫ్ దేశం వెళ్లాడు. సంపాదించే సమయంలోనే తండ్రి భోజన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు.
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది