కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో రైతులు వరి పంటను కూలీలతో కోయించేవారు. అనంతరం వాటిని పశువులు, ట్రాక్టర్ల స హాయంతో తొక్కించి గడ్డిని వేరు చేసేవారు.
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. గఏరువాక పున్నమి సందర్భంగా మండలంలోని లింగగూడెంలో ఆదివారం రైతులతో కలిసి పూజలు ని�
వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు.
నాడు సాగునీరందక, తాగునీరులేక, కనీస సౌకర్యాలు కరువైన చిగురుమామిడి మండలం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి �
చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృ�
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
జన్యు సవరణ పంటలకు చైనా ఆమోదం తెలిపింది. చైనాకు చెందిన షెన్డాంగ్ షున్ఫెంగ్ కంపెనీ జన్యు సవరణ సోయాబీన్ పంటకు అనుమతులు పొందింది. ఐదేండ్లకుగానూ అనుమతులు పొందిన ఈ కంపెనీ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళి�
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.