రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
జన్యు సవరణ పంటలకు చైనా ఆమోదం తెలిపింది. చైనాకు చెందిన షెన్డాంగ్ షున్ఫెంగ్ కంపెనీ జన్యు సవరణ సోయాబీన్ పంటకు అనుమతులు పొందింది. ఐదేండ్లకుగానూ అనుమతులు పొందిన ఈ కంపెనీ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళి�
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.
యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు.
‘అధైర్య పడకండి.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది..’ అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అధికారులు అన్నదాతలకు భరోసానిచ్చారు. వడగండ్ల వానలు, గాలిదుమారం చేతికొచ్చిన పంటల�
అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిప�
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి.. వీచిన బలమైన ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రాత్రి పూట విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ�
రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. మార్చి నెలాఖరుతో యాసంగి, గతంలో ఎప్పుడూ లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది.
గ్రామాల్లో మురుగు కాల్వల నీరు పంట పొలాల్లోకి వెళ్లి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని పంచాయతీ శాఖాధికారులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�