అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం పంచాయతీ పరిధిలోని సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందించే లొటారిగండి ప్రాజెక్టు నిర్మాణానికి
వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల�
నెల ఆలస్యంగా కురిసిన వర్షాలు రిజర్వాయర్లను నిండు కుండలను చేశాయి. జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటలు పుష్కలంగా పండనున్నాయి. వానకాలంతోపాటు యాసంగి పంటలకు సైతం ఇబ్బంది లేకుండ
గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించి�
ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఈ సీజన్లో ఇ
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొం�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారులు వానకాలం సాగు సమగ్ర సర్వే(క్రాప్ బుకింగ్) చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో రైతు ఏఏ పంటలు వేశాడు? ఎన్ని ఎకరాల్లో వేశాడు? అనే విషయా లు తెలుసుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలీహౌజ్తో పూలను సాగు చేస్తున్న రైతులు వారు పండిస్తున్న పూలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి ఓ గదిలో భద్రపరుస్తారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబ