Minister Thummala | అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని, సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయాన�
శంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
కాంగ్రెస్ హయాంలో నీటి చుక్క లేక నెర్రెలు బారిన నేల తుంగతుర్తి. నాలుగు వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీటి జాడ లేని నియోజకవర్గమిది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా దశాబ్దాల తరబడి గోసపడ్డ ప్రాంతమిది.
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
కృష్ణా బేసిన్లో ఈసారి సరైన వర్షాలు లేవు. దీంతో తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఈ సారి మాత్రమే మొదటి పంటలకు నీరు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగర్ జలాలు ఇవ్వడానికి అవ
సంగారెడ్డి జిల్లాలోని జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. ఆకుపచ్చని పంటలు, అలుగు పారుతున్న చెరువులు, పొంగిపొర్లుతున్న వాగులతో గ్రామాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్�
స్వరాష్ట్రంలో ఇంటింటా పథకాల పంట పండుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
మహారాష్ట్రలో అటు పంటలు సరిగా పండక, ఇటు ప్రభుత్వ మద్దతు లేక రైతన్నలు నిలువునా ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాంతంతో, జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు.
వానకాలం సాగు కొనసాగుతున్నది. బుధవారం వరకు 1.09 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నిరుడు ఇదే సమయానికి 1.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
జిల్లాలో వ్యవసాయ గణన తొలివిడుత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో పొందుప
రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెర�