కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
Julakanti Rangareddy | ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను(Crops) కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ శివారులోని కిష్టయ్య చెరువును కబ్జా దారుల నుంచి కాపాడాలని స్థానిక తహసీల్దార్ విశ్వంబర్తో పాటు ఎస్ఐ రాజావర్ధన్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం �
వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయా
రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
Minister Thummala | అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని, సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయాన�
శంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
కాంగ్రెస్ హయాంలో నీటి చుక్క లేక నెర్రెలు బారిన నేల తుంగతుర్తి. నాలుగు వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీటి జాడ లేని నియోజకవర్గమిది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా దశాబ్దాల తరబడి గోసపడ్డ ప్రాంతమిది.