MLA Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే(Crops) దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
Manthani | కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు.
తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవస�
Minister Jupalli Krishna Rao | పంట(Crops) నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు( Farmers) అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.
Harish Rao | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు పది వేల చొప్పున పరిహారం అందంచాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమా�
వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్న�
Vinod Kumar | పంట నష్టపోయిన రైతులకు పరిహారం (Compensation) ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nallagonda | పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy)మండిపడ్డారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, అందుకే పంటలకు నీళ్లు ఇవ్వలేమని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తేల్చి చెప్పారు.
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన సహా పలు డిమాండ్ల సాధనలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అణచివేత విధానాలను అవలంబిస్తున్నదని రైతు సంఘాలు ఆరోపించాయి.
Koppula Eshwar | నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో అధికారుల నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు.
‘తలాపునే పారుతోంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి’ అన్నట్లుగా తయారయింది ఆయకట్టు రైతుల పరిస్థితి. పదేండ్లుగా పసిడి పంటలు పండించిన రైతులు మళ్లీ బీళ్లవుతున్న భూములను చూసి గుండెలు బాదుకుంటున్నారు.
Farmers dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు.