నల్లగొండ మండలం కేశరాజుపల్లెలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు చేసిన వందల ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితికి చేరింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చుక్క నీరు దొరికే పరిస్థితి ల�
మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందో
ఆరుగాలం కష్టించి సాదుకుంటున్న పంటలు నీరు లేక కండ్ల ముందే ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తమ గోడును అర్థం కేసుకుని వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. బుధవారం రాజన్న �
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో బోరుబావుల ఆధారంగా వేసిన వరి పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని, ఎడమకాల్వకు రెండు వారాలపాటు నీటిని వదిలి పంటలను కాపాడాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్
ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవటానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు. ఉచ్చులు పెట్టడం, పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయటానికి పొగ పెట్టటం, పురుగుమందులను ఉంచటం లాంటివి ఎన్ని చేసినా ఎలుకల �
కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
Julakanti Rangareddy | ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను(Crops) కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ శివారులోని కిష్టయ్య చెరువును కబ్జా దారుల నుంచి కాపాడాలని స్థానిక తహసీల్దార్ విశ్వంబర్తో పాటు ఎస్ఐ రాజావర్ధన్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం �
వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయా
రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.