వచ్చే పంటకాలానికైనా పాలమూరు - రంగారెడ్డి పథకం నుంచి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. పది నెలల తర్వాత ప్రాజెక్టును చూసేందుకు మం త్రులు బుధవారం వస్తున్నారని, వారి పర్యటనను బీఆ
ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన
ఇటీవల కురిసిన భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాలో భారీ నష్టాన్ని కలిగించాయి. కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి నిరాశ్రయుల�
వానలు లేక.. ఎవుసం సాగక అన్నదాత కుదేలవుతున్నాడు. చెరువులు నిండక, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నాడు. వరినాట్ల అదును మొదలైనా.. నారు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయలేని దుస్థితి నెలకొంది.
ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె నడుస్తున్నది. మరో మూడు రోజుల్లో పెద్ద పుశాల కూడా వస్తున్నది. నైరుతి రుతు పవనాలు ఈసారి ముందే వచ్చినా.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు పడలేదు. మే నెలలో దంచికొట్టిన �
మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆధ్యాత్మిక సాధకులకు పౌర్ణమి విశేష తిథి. ఆనాడు మనసు నిశ్చలంగా ఉంటుందనీ, భగవత్ ఆరాధనకు అనుకూలమనీ భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి కార్యసాధకులైన కర్షకుల తిథి.
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
పంటలకు నష్టం చేసే మిడతల రాకను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన పరికరాన్ని వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. పర్యావరణంలో కలిగే మార్పుల వలన వృద్ధి చెందే మిడతల సంతతిని, వాటి రాకను పసిగట్టి,