Koneru Konappa | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత కరెంట్తో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేశానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టార�
Collector Rajiv Gandhi | ర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం కావడం వల్ల మార్కెట్ యార్డులల్లో క్రయ, విక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
ఇక్కడ నెర్రెలు వారిన పొలంలో కనిపిస్తున్న వారు నూనావత్ సరోజ, కుటుంబసభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాకు చెందిన సరోజ. తనకున్న మూడున్నర ఎకరాలలో బోరు బావి ఆధారంగా పొలం వేసింది. బీఆర్ఎస్ ప
Telangana | రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు తడారిపోతున్నది. వేసవికి ముందే నీరందక తల్లడిల్లుతున్నది. కాకతీయ ఎగువ ప్రధాన కాలువ ద్వారా సరిపడా నీరు రాకపోవడంతోనే మైనర్ కెనాళ్లలో పారక పొలాలు ఎండిపోయే దుస్థితి ద
వేసవికి ముందే ఎవుసానికి కష్టకాలం మొదలైంది. మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏడాదిన్నర కిందటి వరకు మండుటెండల్లోనూ వాటర్హబ్ను తలపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నేల నెర్రెలు బారు�
యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా.. బోర్లల్లో నీరు
పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశెనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ
.. ఇక్కడ బోర్ వద్ద ఉన్న వ్యక్తి పేరు భూక్యా మోహన్. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన ఆయన అదే తండాలో నాలుగెకరాల భూమి కొన్నాడు. అప్పటి నుంచి అందులో కుటుంబ సభ్యులు వ్య
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�