ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,�
చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొల�
రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున�
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు.
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని, మేజర్లకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి గ్ర�
ఆలుగడ్డ పంట సాగు చేస్తున్న రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 90 రోజుల్లోనే పంట చేతికందుతుండటంతో రైతులు సంతోషంగా సాగు చేశారు. కానీ పంటకు మద్దతు ధరలేక రైతులు నష్టాలబాట పడుతున్నారు. డిసెంబర్, జనవరిలో
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం..
బ్లాక్ గ్రానైట్ తవ్వకాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శివారులోని 182 సర్వే నంబర్లో చేపడుతున్న బ్లాక్ గ్రాన�
అందంగా అలంకరించిన పశువులు, ముచ్చటగా ముస్తాబు చేసిన ఎడ్లబండ్లు, చిరుధాన్యాల కంకులు, భద్రంగా దాచిన విత్తనాలు, కోలాటాలతో ఆకట్టుకునే పురుషులు, పాత పంటల సాగు ఆవశ్యకతను చెప్పేలా పాటలు పాడుతూ బండ్లకు తోవ చూపే మ�