సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు.
యూరియా కోసం రైతులు గోస పడుతూనే ఉన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని పీఏసీఎస్ గోదాం వద్ద పడిగాపులు కాశారు. నాడు జీలుగ విత్తనాల కోసం ఇబ్బందులు పడితే, ఇప్పుడు నాట్లేసి నెల రోజులైనా యూరియ
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
Crop | ప్రస్తుత పరిస్ధితుల్లో వర్షాభావం లేనందున రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వర్షాలు కురిసినప్పుడే పంటలు వేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ తెలిపారు.
Agricultural scientist | రైతులు పంటలు పండించడంలో నీటిని తగినంత మోతాదులో వాడడం వల్ల నీటిని సంరక్షించడమే కాకుండా, పంట దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్త కడ సిద్ధప్ప అన్నారు.
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ సర్కారు లాభదాయకపంటల వైపు మళ్లించింది. రాయితీతో ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించింది. దాంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట వేయగా.. ప్రస్తుతం చేతి
Shabad | పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిష అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతోంది. దీంతో రైతులు తమకు మద్దతు ధర లభిస్తోందని ఆశించినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వాకం ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
దుంప పంటల సాగుతో దేశంలో పోషకాహార భద్రత సాధించవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు పేర్కొన్నారు.
‘వర్షాలు కురవాలి.. నదులు పారాలి.. పంటలు పండి పశుసంపద పెరగాలి.. కాలం మంచిగై బీరప్ప దయతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. జీవసంపద దినదినాభ�
‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు.