ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట
నీటి వసతి ఆధారంగా రైతులు పంటల సాగును ఎంచుకోవాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశ
Crops | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల(Farmers) కష్టాలు రెట్టింపవుతున్నాయి. సాగు, తాగు నీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేశ్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గతేడాది రూ.5 లక్షలతో బావి తవ్వించాడు. ఈ ఎడాది బోర్లు ఎత్తిపోయాయ�
మండలంలోని కొంచవెల్లిలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండగా, పొట్టకొచ్చే దశలోనున్న పంటలు ఎండిపోతున్నాయి. పక్షం రోజుల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు మార్చినా ఫలితం లేకపోగా, కష్టనష్టాలకోర్చి వేసిన వరి చేత
Zaheerabad | వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు.
కరువు తీవ్రతతో ఎండిన వరి పంటను భవనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekar Reddy) పరిశీలించారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఎక్కువ అవ్వడంతో
కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు అల్లాడిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
Bollam Mallaiah Yadav | ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో పాటు కలిసి పరిశీలించారు.
యాసంగి రైతులకు గడ్డుకాలం దాపురించింది. పంటలను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో