రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చే
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో రైతులు వరి పంటను కూలీలతో కోయించేవారు. అనంతరం వాటిని పశువులు, ట్రాక్టర్ల స హాయంతో తొక్కించి గడ్డిని వేరు చేసేవారు.
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. గఏరువాక పున్నమి సందర్భంగా మండలంలోని లింగగూడెంలో ఆదివారం రైతులతో కలిసి పూజలు ని�
వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు.
నాడు సాగునీరందక, తాగునీరులేక, కనీస సౌకర్యాలు కరువైన చిగురుమామిడి మండలం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి �
చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృ�