ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఈ సీజన్లో ఇ
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొం�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారులు వానకాలం సాగు సమగ్ర సర్వే(క్రాప్ బుకింగ్) చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో రైతు ఏఏ పంటలు వేశాడు? ఎన్ని ఎకరాల్లో వేశాడు? అనే విషయా లు తెలుసుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలీహౌజ్తో పూలను సాగు చేస్తున్న రైతులు వారు పండిస్తున్న పూలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి ఓ గదిలో భద్రపరుస్తారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబ
రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చే
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.