అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం, ఈదురు �
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఆ కుటుంబానిది. తండ్రి కష్టాలను చూసి ఆ కుమారుడు తండ్రికి అండగా ఉండేందుకు గల్ఫ్ దేశం వెళ్లాడు. సంపాదించే సమయంలోనే తండ్రి భోజన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు.
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది
జన్యుమార్పిడి (జీఎం) ఆవాలకు పర్యావరణ అనుమతులపై ఓ వైపు వివాదం కొనసాగుతున్నా.. మరికొన్ని జీఎం పంటలు సిద్ధమయ్యాయి. దేశంలోని వివిధ సంస్థల్లో జన్యుమార్పిడి చేసిన అరటి, రబ్బరు, ఆలుగడ్డలను పరిశోధకులు సిద్ధం చేశ�
కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.