నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామద�
పంట పొలాలను డిజిటలైజేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంట పొలాలను గూగుల్ మ్యాప్స్ల�
ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
భూ కమతాల మార్కింగ్ పంటల నమోదుకే అని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారం, నాగులపల్లి గ్రామాల్లో వ్యవసాయక్షేత్ర విభాగాల భావన- నిర్మాణ ప్రాజెక్టును లాంఛనంగా కలెక్టర్ �
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�
రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వనుందో మంగళవారం వెల్లడించింది.
వానకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్�
తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1.నిజాంల కాలంలో కేంద్ర పరిపాలనా వ్యవస్థలో మూడు కార్యాలయాలు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేవి. తాలూకా స్థాయిలో ముఫసిల్ కార్యాలయాలు ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేవి. నగర�
పద్మశ్రీ రైతు చింతల వెంకట్రెడ్డి అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలతో ఆరోగ్యం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజాప్రభాకర్ అన్నారు.
సజ్జలు -ఈ పంటకు ఇసుక నేలలు (లోమ్ నేలలు) అనుకూలం -జొన్న, రాగి, సజ్జలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు. -ప్రపంచంలో.. సజ్జలు ఎక్కువగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. -దేశంలో సజ్జల ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంల
వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే
అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�