మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన అన్ని రకాల పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తున్నది. అది కూడా మద్దతు ధరకు కొంటున
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
రాష్ట్రంలో వానకాలం సాగు జోరు కొనసాగుతున్నది. బుధవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 80.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో గరిష్ఠంగా పత్తి 45.42 లక్షల ఎకరాలు, వరి 18.07 లక్షల ఎక�
సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారని రవాణా శాఖ మంత్రి పువ్వా
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంట పొలాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. దహెగాం మండలంలోని వరద ముంపు ప్ర
కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నిలిచే వర్షపు నీటితో పంటలకు నష్టం కలుగుతుందని, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం వికా
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తు�
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామద�
పంట పొలాలను డిజిటలైజేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంట పొలాలను గూగుల్ మ్యాప్స్ల�
ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
భూ కమతాల మార్కింగ్ పంటల నమోదుకే అని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారం, నాగులపల్లి గ్రామాల్లో వ్యవసాయక్షేత్ర విభాగాల భావన- నిర్మాణ ప్రాజెక్టును లాంఛనంగా కలెక్టర్ �
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�