రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వనుందో మంగళవారం వెల్లడించింది.
వానకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్�
తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1.నిజాంల కాలంలో కేంద్ర పరిపాలనా వ్యవస్థలో మూడు కార్యాలయాలు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేవి. తాలూకా స్థాయిలో ముఫసిల్ కార్యాలయాలు ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేవి. నగర�
పద్మశ్రీ రైతు చింతల వెంకట్రెడ్డి అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలతో ఆరోగ్యం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజాప్రభాకర్ అన్నారు.
సజ్జలు -ఈ పంటకు ఇసుక నేలలు (లోమ్ నేలలు) అనుకూలం -జొన్న, రాగి, సజ్జలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు. -ప్రపంచంలో.. సజ్జలు ఎక్కువగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. -దేశంలో సజ్జల ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంల
వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే
అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�
Sunflower crop | మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�