Sunflower crop | మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�
మిశ్రమ పంటలతోనే అధిక ఆదాయం అన్ని రకాలకు ఉమ్మడి జిల్లా నేలలు అనుకూలం పంటల మార్పిడితో భూమికి, రైతుకు మేలు కూరగాయలకు మంచి డిమాండ్ వరికి బదులు పప్పులు, నూనె గింజల సాగుకు సర్కారు ప్రోత్సాహం మార్కెట్లో డిమా�
పంటలకు మార్కెటింగ్ తీరు బాగుంది కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ ప్రశంస హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు బేనిషాన్ సంస్థ ద్వారా తెలంగాణ ప్రభ�
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, �
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా
1.55 కోట్ల టన్నులకు పెరగనున్న ఆహారధాన్యాలు 69.46 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తయ్యే అవకాశం తొలి అంచనాలు వెల్లడించిన అర్ధగణాంకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న వానకాలం �
మంత్రి కేటీఆర్ | తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
వ్యవసాయ యూనివర్సిటీ: వయ్యారిభామ అనే కలుపు మొక్క పంటకు చాల ప్రమాదకారి అని, తెలంగాణలో దీనిప్రభావం అధికంగా ఉందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, అఖిలభారత సమన్వయ కలుపు నివారణ విభాగం అథిపతి �