ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగు సంబురంగా సాగుతున్నది. పదోవిడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో యాసంగి పంట పెట్టుబడికి రంది లేకుండాపోయింది.
ఆయకట్టు పరిధిలోని పంటలపై రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడంతో పంటలు సునాయాసంగా బయటపడుతాయన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తున్నది.
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. యాసంగి సీజన్కు సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందొద్
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుప�
జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
ప్రపంచంలో రెండో అత్యధిక సాగు భూమిగల భారత్ ఇతర దేశాల నుంచి పప్పులు, నూనెగింజలను దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమని, కేంద్రం తగిన ప్రణాళికలు రూపొందించి వీటి సాగు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�