ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుప�
జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
ప్రపంచంలో రెండో అత్యధిక సాగు భూమిగల భారత్ ఇతర దేశాల నుంచి పప్పులు, నూనెగింజలను దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమని, కేంద్రం తగిన ప్రణాళికలు రూపొందించి వీటి సాగు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన అన్ని రకాల పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తున్నది. అది కూడా మద్దతు ధరకు కొంటున
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
రాష్ట్రంలో వానకాలం సాగు జోరు కొనసాగుతున్నది. బుధవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 80.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో గరిష్ఠంగా పత్తి 45.42 లక్షల ఎకరాలు, వరి 18.07 లక్షల ఎక�
సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారని రవాణా శాఖ మంత్రి పువ్వా
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంట పొలాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. దహెగాం మండలంలోని వరద ముంపు ప్ర
కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నిలిచే వర్షపు నీటితో పంటలకు నష్టం కలుగుతుందని, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం వికా
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తు�