వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు గంటల వ్యవధిలోనే నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/బౌద్ధనగర్ : అర్ధరాత్రి తరువాత సికింద్రాబాద్ ప్రాంతంలో రెండు హత్యా యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి.
అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న�
అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిర�
అమరావతి : ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ ఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివ�
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
అమరావతి: ప్రేమించిపెళ్లి చేసుకున్న సోదరిపై ఆమె సోదరుడు దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ వద్ద అతను తన సోదరిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెల�
మొయినాబాద్ : కోడి పందెలు నిర్వహిస్తున్న ఓ ఫామ్హౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను పట్టుకుని వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 16మందిని మండల పరిధి�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణానికి చెందిన వడ్యావత్ పవన్కళ్యాణ్ను బైక్ దొంగతనంలో కేసులో మంగళవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై ధర్మేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాం
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన గుడిపల్లి భాస్కర్
పూడూరు : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పూ
Uttar pradesh crime | గతేడాది ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగాయి. దేశవ్యాప్తంగా 30,864 ఫిర్యాదులు రాగా.. అందులో అత్యధికంగా 15,828 ఫిర్యాదులు కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయని జాతీయ మహిళా కమిషన్
మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప�
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ద్విచక్రవాహనంపై వచ్చి దినేశ్ అనే యువకుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం�
అమరావతి : ఎర్రచందనం అడవుల నరికివేత సమస్యను కారకులైన స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు చాపాడు మండలం ఖాదర్పల్లిక
ధారూరు : ప్రమాదవశాత్తు మోటర్ సైకిల్ అదుపు తప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధారూ