కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ
ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. మంచాల మండలం బండాలేమూర్ గ్రామాన
బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గొట్టిగఖుర్ధు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గొట్టిగఖుర్ధు గ్రామానికి చెంద�
చేవెళ్ల రూరల్ : ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కార్లు ఒకదానికోకటి ఢీకొన్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టంపల్లి గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకు�
కోట్పల్లి : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్(47)
ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎంత బాగుండేది! కాపురంలో కలతలు కామనే కదా అని సర్దుకుపోతే సరిపోయేది. కానీ ఆ ఆలోచన శక్తిని కోపం మింగేసింది. క్షణికావేశం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చే
కొడంగల్ : అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందిన సంఘటన కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక చించోలికి చెందిన సాయప్ప మండలంలోని ఉడిమేశ్వరం
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండలం మైల్వార్ అంతర్ రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు భారీగా క్లోరల్ హైడ్రేట్ను పట్టుకున్నారు. బుధవార�
మహేశ్వరం : తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యనే హతమార్చిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..కందుకూరు మండలం చిప్పల పల్లికి చెందిన
నల్లబెల్లి : ఓ మహిళపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడెపల్లి గొల్లపల్లె గ్రామానికి చెందిన గాదం కే�
Bihar | మద్య నిషేధం వల్లే బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయి అని బీజేపీ ఎమ్మెల్యే కుందన్ సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్ పోలీసులు మద్యం రవాణాపై దృష్టి సారించారు. కానీ హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, ద�
చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసి�
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
కులకచర్ల : రెండు రోజుల క్రితం కులకచర్ల మండలం మంచికుంట తండా సమీపంలో రోడ్డు ప్రమదంలో పీరంపల్లి గ్రామానికి చెందిన ఆరు మంది విద్యార్థులను బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా �
ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం స్థాన�