షాబాద్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని అస్పల్లిగూడ గేటు సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ నుంచి అస్పల్లిగూడకు వ
ఐదుగురు బాలికలు.. అంతా స్నేహితులు.. సరదాగా ఆడుకుందామని వెళ్లారు. జాలీగా ఆడుకుంటున్నారు. అంతలోనే ప్రమాదం. ప్రమాదవశాత్తూ ఒక బాలిక కాలుజారి పక్కనే ఉన్న సెల్లార్ గుంటలో పడిపోయింది. తోటి స్నేహిత�
బీబీనగర్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్నట్టు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పశువులను తరలిస్తున్నట్టు పెట్రోలింగ్ మొబైల్ 100 నంబ
దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పో
Google pay crime | తన ఫోన్లో గూగుల్ పే నుంచి రూ.19,000 పోయాయంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఎవరి ఖతాలోకి వెళ్లాయని సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తే ఒక కీచకుడు లాంటి వ్యక్తి బండారం బయటప
అశ్వారావుపేట: మైనర్ బాలికను మోసం చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప
మోమిన్పేట : అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంటేశం తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం ఉద్దండపూర్ గ్రామానికి చెందిన
పరిగి టౌన్ : డీసీఎం వ్యానును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది, మరో మహిళకు గాయాలైన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మ�
బోనకల్లు :బోనకాలు మండల కేంద్రంలోని శ్రీనవదుర్గాదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సాయిబాబా మందిరం ఎదుట నూతనంగా అమ్మవారి దేవాలయం నిర్మి�
చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
కొత్తూరు : గుర్తుతెలియని వ్యక్తులు చున్నితో ఉరేసి మహిళను హత్య చేసిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ �
పరిగి టౌన్ : సెఫ్టీకిట్స్ లేకపోవడంతో తలపై ఇనుప రాడ్డుపడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం పరిగి పోలీస్టేష్న్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెంద�
ముదిగొండ : ముదిగొండలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్దాలను ముదిగొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కుంచం సు�