హయత్నగర్ రూరల్ : ఎట్టకేలకు హత్య మీస్టరీ వీడింది. తారామతిపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి బుధవారం వివరాలు వెళ్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ అమాయక మహిళను హత్య చేసి నగలను తస్కరించి పరారైన ఘటన
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీ�
కొడంగల్ : వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ పొలంలో శవమై కనిపించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి(40), వారం రోజుల క్రి
భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణ శివారులో బొగ్గుల వాగు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఉప్పుల కుమారస్వామి కాలు విరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండల
డబ్బులు కాజేసిన వ్యక్తి అనంతపురం వాసీ బాధితుల్లో ఉమ్మడి వరంగల్, నల్లగొండ వాసులు ఒక్కోక్కరి నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు మహబూబాబాద్ : ట్రాక్టర్, జేసీబీ ఓనర్లకు రూ. 1.80కోట్లు టోకరా పెట్టాడు. బాధితులు లబోదిబ�
ఖమ్మం: ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధి మంచుకొండ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం..బూడిదంపాడు గ్రామానికి చెందిన చ�
జలపాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి హయత్నగర్ రూరల్ : తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మె�
యాచారం : డబ్బులివ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు నకిలీ పోలీసులను గురువారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం వివరాలు.. నల్లొండ జిల్లా మరిగూడ మండలం శివన్
మహబూబాబాద్ : జిల్లా కేంద్ర శివారు అయ్యప్పనగర్కు చెందిన భూక్య రేణుక-అశోక్ దంపతుల రెండేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువతిని రిమాండ్కు తరలించినట్లు సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. మహ
చింతకాని: మండల పరిధిలో రామకృష్ణాపురం రైల్వేగేటు సమీపంలో పెరుమాళ్ళపల్లి విక్రాంత్(31) అనే యువకుడు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడు విక్రాంత్ విజయవాడ నుంచి ఖమ్మం �
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఆయన చేవెళ్లకు వెళ్తుండగా మల్కాపూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన ఆటోను గమనించిన ఎ
కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలో వరుస దొంగతానాలతో కులకచర్ల గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడు�
ఎర్రుపాలెం: మోటార్సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి
ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద ఈ నెల 9న రోడ్డు ప్రమాదానికి గురైన ములుగుకు చెందిన జక్కుల రాజయ్య(50) మృతి చెందాడు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తలకు తీ�