నందిగామ : ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని నగలు, విలువైన కాగితాలు దొంగతనం చేసిన సంఘటన బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట
మెహిదీపట్నం : డబ్బులను అప్పుగా తీసుకుని వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో సినిమాలలో వాడే నోట్లను ఇచ్చి మోసం చేసిన ఓ ముఠాను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మం�
కులకచర్ల : చిరుత దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చెర
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పర
రఘునాథపల్లి : మండలంలోని నిడిగొండలో డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోష్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటినీ
అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అ�
అనంతపురం :అనంతపురం జిల్లాలో ఓ పెళ్లిఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెండ్లి బాజాలు మధ్య సంతోషంగా గడిపిన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు �
కొత్తూరు రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మాసని ప్ర�
మొయినాబాద్ : ఇంటిలోని విందు కోసం మేకను కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి మూసీ వాగు దాటుతుండగా నీటి ప్రవాహనికి గల్లంతై శవమై లభించాడు. ఈ సంఘటన శంకర్పల్లి మండల పరిధిలోని మూసీ వాగులో చోటు చేసుకుంది. శంకర
ఖానాపూర్రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూ�
యాలాల : విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రియాలాల మండలం దేవనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
జనగామ చౌరస్తా : ఇటీవల పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ బైకులు చోరీ చేస్తున్న మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లికి చెందిన జోడు ప్రశాంత్ (23), రంగపల్లి ప్రశాంత్ (26), చాపల సంజీవ్ (25) అనే ముగ్గుర
దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీ�
కేసముద్రం : మండలంలోని కేసముద్రం విలేజీ గ్రామానికి డోనికెని రాములు (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప�