మహబూబాబాద్ : జిల్లా కేంద్ర శివారు అయ్యప్పనగర్కు చెందిన భూక్య రేణుక-అశోక్ దంపతుల రెండేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువతిని రిమాండ్కు తరలించినట్లు సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. మహ
చింతకాని: మండల పరిధిలో రామకృష్ణాపురం రైల్వేగేటు సమీపంలో పెరుమాళ్ళపల్లి విక్రాంత్(31) అనే యువకుడు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడు విక్రాంత్ విజయవాడ నుంచి ఖమ్మం �
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఆయన చేవెళ్లకు వెళ్తుండగా మల్కాపూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన ఆటోను గమనించిన ఎ
కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలో వరుస దొంగతానాలతో కులకచర్ల గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడు�
ఎర్రుపాలెం: మోటార్సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి
ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద ఈ నెల 9న రోడ్డు ప్రమాదానికి గురైన ములుగుకు చెందిన జక్కుల రాజయ్య(50) మృతి చెందాడు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తలకు తీ�
నందిగామ : ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని నగలు, విలువైన కాగితాలు దొంగతనం చేసిన సంఘటన బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట
మెహిదీపట్నం : డబ్బులను అప్పుగా తీసుకుని వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో సినిమాలలో వాడే నోట్లను ఇచ్చి మోసం చేసిన ఓ ముఠాను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మం�
కులకచర్ల : చిరుత దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చెర
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పర
రఘునాథపల్లి : మండలంలోని నిడిగొండలో డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోష్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటినీ
అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అ�
అనంతపురం :అనంతపురం జిల్లాలో ఓ పెళ్లిఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెండ్లి బాజాలు మధ్య సంతోషంగా గడిపిన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు �