ఖమ్మం : విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్
కొత్తూరు రూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం, తుర్కలప
ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స
యాచారం : మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని నజ్దిక్సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన బండారు లక్ష్మమ్మ(73) అనే వృద్ధురాలు ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపో�
మంచాల : బాలికను వేదించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటకు మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మంచాల సీఐ వెంకటేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామా�
మంచాల : ప్లాట్ కొనుగోలు విషయంలో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన గౌని రాజు వృత్తిరీ�
ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోల
చింతకాని: చింతకాని పోలీస్శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈ�
బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
భద్రాచలం: భద్రాచలం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి కోదండరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ మెడికల్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ సొ�
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
వెంగళరావునగర్ : అతను బీటెక్ చదివాడు..మోసాలు చేయడంలో మాత్రం హైటెక్ స్థాయిలో ఆరితేరాడు..రాత్రి వేళల్లో బ్యాంకు ఏటీఎం డిపాజిట్ సెంటర్ల వద్ద కు వచ్చే అమాయకులైన ఖాతాదారులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకొ