వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 42మందికి గాయాలు నాలుగేళ్ల బాలుడు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం.. బొంరాస్పేట : బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రెండుచోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 41 మంద�
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�
ఖమ్మం :తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు ఎయిర్ గన్తో బెదిరించిన సంఘటనలో ముగ్గురు నిందితులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్లోని �
నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల
కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసి
మట్టెవాడ : వరంగల్ హంటర్ రోడ్లోని లక్ష్మిప్రసన్న ట్రాన్స్పోర్ట్ నుంచి చాక్లెట్, ఫెస్ట్ కాటన్స్ ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. �
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�
సత్తుపల్లి : తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు గత 20 �
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సు�
నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చిన పోలీసులు నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండున్నర సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న సంఘట�
వికారాబాద్ : అనంతగిరిలో మద్యం సేవించిన యువకులపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మానాభ స్వామి దేవాలయం నుంచి నందిఘాట్ వెళ్లే
షాద్నగర్ : ఓ వ్యక్తి మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాంమందిర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (36