ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఉన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆంధ్రాబ్యాంకు) గోడకు గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కన్నెం వేశారు. ఆర్మూర్ పోలీసులు, బ్యాంకు మేనేజర్ కార�
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్�
తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి కాలు విరిగిన సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప�
యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్�
కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజ�
ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్�
బోనకల్లు: బోనకల్లు మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. తూటికుంట్ల గ్రామానికి చెందిన నల్లమోతు రామారావు(56) బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేయడానికి మండల కేంద్రమెయిన బోనకల్లు వచ్చాడు. బ్యాంకులో తన ఖాతాలో ఉ
ఖమ్మం జిల్లా ఎన్వీ బంజరలో విషాదంరఘునాథపాలెం, అక్టోబర్ 12: మద్యం మత్తులో ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు వంద రూపాయల కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకరి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఖమ్మం జిల్లా రఘ�
ఇబ్రహీంపట్నం : అక్క బావల మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చినందుకు సొంత బావమరిదినే, బావ దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వి�
పర్ణశాల: మండల పరిధిలోని పర్ణశాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పర్ణశాల గ్రామంలో యాత్రికులు బసచేసే మర్రి చెట్టు వద్ద ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెంది ఉండటంతో స
పెద్దేముల్ : మండల పరిధిలోని కందనెల్లి వాగులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్
దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
తలకొండపల్లి : ఉరేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శివశంకర్వరప్రసాద్, స్థానికులు కథనం ప్రకారం.. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాజియాబేగం (32) కొంత కాలంగా అనార�
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం గేటువనంపల్లి గ్రామానికి చెందిన బేగర�