వికారాబాద్ : అతివేగం అజాగ్రత్తతో ఆటో నడుపుతూ ఓ బాలున్ని ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ రాజీవ్ గృహ కల్పకు చ�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామసమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని జిల్లా సివిల్సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బీ.రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా ర
కోట్పల్లి : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన ప్రేమలత (45), జి�
గాంధారి: మొక్కజొన్న చేనులో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించిన కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దన్సింగ్ తండా శివారులో రతన
కడ్తాల్ : యాజమానికే టోకర వేసి డబ్బుతో ఉడాయించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్�
వికారాబాద్ : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వికారాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామానిక�
పర్ణశాల :వాహన తనిఖీల్లో అనుమానితుడిని దుమ్ముగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని పర్ణశాల సమీపంలో తనికీలు చేస్తుండగా ఓ వ్యక్తి క
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
ఖమ్మం: ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టిబాబు తెలిపారు. ఐదుగురు యువకులు ఖమ్మం ఖిల్లా బజార్లో గంజాయి �
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిల్లగండితండాలో విషాదం గూడూరు : పంటచేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్తీగ తగిలి మహిళా రైతు మృతి చెందగా కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో చేనుక�
నర్సంపేట రూరల్ : అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పల్తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన దారావత్ రఘురామ్ కుమారుడు దారావత్ రాజ్కుమార్ (1
తాండూరు రూరల్ : కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఏడు కొండలు తెలిపిన వివరాలు ప్రకారం.. తాండూరు మండలం, గుండ్లమడుగుతండాకు చెందిన అ�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగ�
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�
యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన