పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
సత్తుపల్లి : తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సదాశివునిపాలెంలో చోటుచేసుకుంది. సదాశివునిపాలెంకు చెందిన దుబ్బాక ధన్యతేజ(27) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యుల�
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషు�
ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద ఏండ్ల తరబడి చిప్పకూడే హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే�
మనోహరాబాద్ : కుటుంబ సభ్యులంతా శనివారం రాత్రి కలిసి భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి కుమార్తె అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరా�
తిర్యాణి : మండలంలోని చింతలమాధర జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందిన దయా అమీత్ ప్రతా�
శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో న�
పెనుబల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం మండలంలోని గంగదేవిపాడుకు చెందిన ఓ యువకుడ�
ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు �
అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం చెన్నంపల్లి గ్రామ శివారులో ఘటన నిందితులను పట్టుకుంటాం: డీసీపీ ప్రకాశ్రెడ్డి ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చెన్నంపల్లి గ్రామ శివారులో పారిశుధ్య కార్మికు�
పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన