కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్త�
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చె�
మేడ్చల్ : నేరాల నియంత్రణకు ప్రతి కాలనీ, బస్తీలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శ్రీసాయినగర్లోరూ, 5లక్ష�
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
కొండాపూర్ : బ్రతకడానికి వెళ్తున్నా… నన్ను వెతకద్దూ… అంటూ ఓ యువతి డైరీలో రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్�
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�
దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీ�
తాండూరు రూరల్ : అనారోగ్యం బారీన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో వైద్యం అంద
సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూ�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పాలెం జాతీయ రహదారి వెంట ఉన్న ఆభయాంజనేయస్వామి దేవాలయంలోని నవగ్రహాలను శుక్రవారం తెల్లవారుమున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు సద�
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�