బషీరాబాద్ : ఓ వ్యక్తిని హత్య చేసి నిప్పు పెట్టిన ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గ్రామం నవాంద్గి శివారులో మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఘటన స్థలానిక�
దోమ : ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేసి వదిలేసిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన ఏండ్ల బాలికకు కుల్కచ�
కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
అబ్దుల్లాపూర్మెట్ : కారు అదపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ ఆనంద్నగర్కు చెందిన నైకోట
కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస
బావను బావమరిది, అతడి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నట్లు హతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన సూరారం కాలనీలో కలకలం సృష్టించింది.
షాద్నగర్ : ఓ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందపడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక
మొయినాబాద్ : మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి�
వినాయక్నగర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివసించే సదానంద్(28) ప్రైవేటుఉద్యోగిగా పనిచేస్తుంటాడు. బు
మొయినాబాద్ : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కనగళ్ల యాదయ్య(58) గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పని చేస్త
రాత్రి 12 గంటల సమయంలో మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వేగంగా దూసుకు రాగా సుధాకర్, సురేష్ ప్రయాణిస్తున్న బైక్ వారిలో ఒకరికి తగిలింది. దీంతో వెంటనే ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించి దాడికి యత్నించారు.
పీర్జాదిగూడ, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ ఇతరరాష్ట్రాల మద్యం విక్రయిస్తున్న ఓ ఇంటి పై మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహుకురాలితో పాటు ముగ్గురిని అదుపులోకి త�