మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థర
చేవెళ్ల టౌన్ : తాగిన మైకంలో బండరాయితో మోది కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల �
శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివర�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: ఫేస్బుక్లో ద్విచక్రవాహనం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటన చూసిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి డబ్బులు పంపి చివరకు మోసపోయాడు.పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్న�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రకమైన రామమందిరంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయానికి వేసి ఉన్న తాళం పగుల గొట్టి సీతమ్మవారి మెడలోని పుస్తెలతాడు సహా ముక్కు
తాండూరు రూరల్, ఆగస్టు : ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, సిరిగిరిపే�
ఉప్పల్, ఆగస్టు : తక్కువధరకే ప్లాట్ను ఇస్తానని చెప్పి, డబ్బులు తీసుకొని, ప్లాట్ చూపించకుండా మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నాచారం సీ
ఒకే సంఘటన.. రెండు పీఎస్లలో కేసులు ఒక కేసులో బాధితులైతే.. మరో కేసులో నిందితులు విషయాన్ని దాచిపెడుతూ పీఎస్లో ఫిర్యాదు, కోర్టుల్లో పిటీషన్లు తలబాదుకుంటున్న పోలీసులు సంఘటన ఒకటే.. ఫిర్యాదులు రెండు. ఒక ఘటనలో ఒ�
అమరావతి ,జూలై :కడప జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల�
అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అ
అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం
అమరావతి,జూలై:మహిళా కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ తనపట్ల ఎంపీడీవో మనోహర్ అసభ్యంగా ప్ర�