అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అ
అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం
అమరావతి,జూలై:మహిళా కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ తనపట్ల ఎంపీడీవో మనోహర్ అసభ్యంగా ప్ర�
అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో �
అమరావతి,జూలై:హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికె�
అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�
విశాఖ : అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ సైడ్ బీములు కిందపడటంతో ఒక కారు, ట్యాంకర్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు సీట్ల కింద నలిగిపోయి ఒక బాలుడు, యువకుడు దుర�
అమరావతి,జూన్ 30: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప�
అమరావతి,జూన్ 30: యువకుడి వేధింపులకు అభం శుభం తెలియని బాలిక బలైపోయింది.తాడేపల్లికి చెందిన 16ఏండ్ల బాలిక పదో తరగతి చదువుతున్నది. కొద్దిరోజుల క్రితం ఆమె ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో మహేంద్ర అనే �
అమరావతి,జూన్30:భార్యపైకక్షపెంచుకున్నభర్త ఆమె నిద్రిస్తున్నసమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయ�
అమరావతి,జూన్ 29:ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవరం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట
అమరావతి,జూన్ 29: విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకున్నది. ఆస్తికోసం సొంత తమ్ముడే అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం దేముడు వలసం గ్రామ�
రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్’. శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వం వహిస్తున్నారు. కత్తూరి కౌశిక్కుమార్, రామసాయి నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం హీరో రానా విడుదలచేశారు. సులభంగ�
పతకాలు వెనక్కి తీసుకోవాలి: రానా తల్లినా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్ కాలేడు. సుశీల్ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న న