మర్పల్లి : మండలంలోని తిమ్మాపూర్ వాగులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రవహించిన వాగులో ఓ పెండ్లి కుటుంబం కారు కొట్టుకుపోగా నవాజ్రెడ్డి, అతడి అక్క రాధమ్మ ప్రాణాలతో బయట పడ్డారు. సోమవారం కారు డ్ర�
ఖమ్మం:చేపల వేటకు వెళ్లి ప్రమాదశావత్తు యువకుడు మరణించిన సంఘటన ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన విడగొట్టు హనుమం
జీడిమెట్ల: ఓ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనికి చెంది
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
కందుకూరు : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని మండల పరిధిలోని రాచులూరు గ్రామానికి చెందిన తిరుమగమల్ల రాములు కుమారుడు శ్రీనాథ్ (23) మండల పరిధిల�
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�
శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీ
శంకర్పల్లి : గుర్తు తెలియని దుండగులు టెంట్హౌజ్ను తగులబెట్టిన సంఘటన శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని జనావడలో తలారి బా
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)
శవాన్ని పూడ్చిపెట్టి కిడ్నాప్ డ్రామాచార్మినార్, ఆగస్టు 22: ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని పూడ్చిపెట్టిన నిందితుడు కిడ్నాప్ నాటకమాడారు. చార్మినార్ ఏసీపీ భిక్�
Bharosa & She Teams | చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎంతటి ఘాతుకాలు చేసినా పరువు కోసం బాధితులు తమను ఏమీ చెయ్యలేరని ధీమాతో ఉన్న నేరస్తుల గుండెలు జారిపోతున్నాయి.
నందిగామ : ఉరేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన లోకిని దర్శన్(28) తన భార్య చంద్రకళ, ఇద్దర�
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�