యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�
కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకూమర్ తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని భక్తులు, స్థాన�
వరంగల్ చౌరస్తా : నగర నడిబోడ్డున జెపీఎన్రోడ్లో ఉన్న నిర్మలామాల్లో గుర్తు తెలియని మగ శిశువు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మాల్లోని 3వ అంతస్తులో ఉన్న వీ లవ్ సొసైటీ కార�
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
బొంరాస్పేట : గుట్టు చప్పుడు కాకుండా పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడిరాయిచూరులో చోటు చేసుకుంది. బుధవారం సీఐ అప్పయ్య కథనం �
పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై తేలిన సంఘటన మండల పరధిలోని మిట్టకోడురు గ్రామంలో చోటు చేసుకుంది. మిట్టకోడురు గ్రామానికి చెందిన కాకి ప్రభు(35) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిస�
చెరువులో గల్లంతు పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెల
అబ్దుల్లాపూర్మెట్ : గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దుకాణానికి కన్నంవేసి దొంగతనానికి పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్�
ఖమ్మం : నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ పి.సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం చింతకానిమండలానికి చెందిన అమర్లపూడి ప్రవీణ్కుమార్ అనే యువకుడు నగరంలోని �
చండ్రుగొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండ్రుగొండమండలంలో చోటు చేసుకుంది. బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా సురేష్(25) గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్�
ఖానాపురం : అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురంకు చెందిన పులుగం రాజు(44) వృత్తిరీత్యా ఫొటో, వీడియోగ్రా
పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 2
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�