కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త
బొంరాస్ పేట : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని గట్టెనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సయ్య నాయక్తండాలో చోటు చేసుకుంది.
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్ల
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల
యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన �
యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
అమరావతి: భార్యమృతి చెందగా, రాత్రికిరాత్రే భర్త ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసేశాడు. దీంతో ఆమె మృతి అనుమానస్పదంగా మారింది. కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరులో గ్రామంలో దారుణం జరిగింది. నాగలక్ష్మ�
కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు