విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన భారతీయురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన యూకే రాజధాని లండన్లో వెలుగు చూసింది. ఈస్ట్ లండన్లో హైదరబాదీ వాలా అనే రెస్టారెంట్ ఉంది. దానిలో పార్ట్ టైమ్ వెయిటర్గా సోనా
మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువత
గుండాల : మండలంలోని వస్తాకొండూర్ గ్రామంలో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బిజ్జాల లక్ష్మీనర్సయ్య వైద్యం నిమిత్తం ఈ నెల 8న హైదరాబాద్ వెళ్లాడు. దీంతో ఇదే అదునుగా భావించ�
రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
రాజ్యాంగాన్ని మార్చడం నేరం కాదు. మార్చాలనడం కూడా నేరం కాదు. కానీ ఇన్నాళ్లూ ఏ విధంగా మార్చుతున్నారనేది, ఏమార్చుతున్నారనేది అసలు సమస్య. ప్రశ్నించవలసిన సమస్య. మొదటి సవరణ కన్నా ముందున్న మన రాజ్యాంగం చాలా గొప�
కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త