బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని కృష�
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బర్రెలు కడిగేందుకు కుంటలో దిగిన తల్లీకొడుకు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
టిక్టాక్ మన దేశంలో బ్యాన్ అయిన యాప్. కానీ, చాలాదేశాల్లో టిక్టాక్పై నిషేధం లేదు. కాగా, ఓ యువతి టిక్టాక్లో ఫేమస్ అయిన సంజ్ఞలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. తనను చంపేయాలని డిసైడ్ అయ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది. 36 ఏళ్ల మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఆ ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నవీన్ సింగ్ భండారి, బిశ్వ మోహన్ ఆ
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన భారతీయురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన యూకే రాజధాని లండన్లో వెలుగు చూసింది. ఈస్ట్ లండన్లో హైదరబాదీ వాలా అనే రెస్టారెంట్ ఉంది. దానిలో పార్ట్ టైమ్ వెయిటర్గా సోనా