జహీరాబాద్ ఫిబ్రవరి 14: మైనర్పై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హుగెల్లి గ్రామ శివారులోని మామిడి తోటల�
జయశంకర్ భూపాలపల్లి(చిట్యాల) : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లో బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్యాల మండలం జూకల్
ధారూరు : వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ధారూరు పోలీసులు తెలిపారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిటెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహ
గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేం
రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
రెండు నెలల కిందట అదృశ్యమైన ఉన్నావ్కు చెందిన దళిత మహిళ (22) మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం వద్ద కనిపించడం కలకలం రేపింది.