మునిపల్లి,ఫ్రిబవరి 18 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై మహేశ�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని 353c జాతీయ రహదారిలో ఉన్న మైసమ్మ గుడిలోకి బొగ్గు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మైసమ్మ గుడి పూర్తిగా ధ్వంసం అయింది. స్థానికుల కథనం మేరకు.. భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసిపి 2వ గని వ�
ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..జైనథ్ మండలం చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద�
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశ�
అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికు�
మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత క�
జహీరాబాద్ ఫిబ్రవరి 16 : ప్రేమే ఆ బాలిక పట్ల శాపమైంది. కన్నతల్లే కర్కశానికి ఒడిగట్టింది. నవ మాసాలు మోసిన కనిపెంచిన బిడ్డను తన చేతులతోనే కడతేర్చింది. ఈ ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అదుపులోకి త�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్లో ఎస్కార్ట్ సర్వీస్కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఎస్లో పన
జగిత్యాల : సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్ (11) 8వ తరగతి
మునిపల్లి (సంగారెడ్డి) : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వె