మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�
జనగామ : భార్యపై భర్త గొడ్డలితో దాడి చేయంతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని నర్మెట మండలం మచ్చు పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బందెల నర్సయ్య, రజిత భార్
నాగర్కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల అటవీ ప్రాంతంలో అడవి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. గుర్తించిన అటవీ శాఖ అధికారులు దుప్పి కళేబరానికి పశువైద్యాధికారి డాక్టర్ యాదగిరి ఆధ్�
హైదరాబాద్ : కూకట్పల్లిలో పేకాట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..లోధా బెల్లేజా అపార్ట్మెంట్లో పేకాటాడ�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు..ములు
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్య�
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికు�
18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులక�