వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్య�
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికు�
18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులక�
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది. పోలీసులు
బల్లార్శ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరా తాలూకా దామరంచ్ పోలీస్ స్టేషన్ పరిధి బంగారంపేటలో పేలుడ�
కొమురవెల్లి,ఫిబ్రవరి 21 : చింత కాయల కోసం చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్రాణాలు పోయిన సంఘటన మండలంలోని కిష్టంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు �
రామారెడ్డి : భార్య భర్తల గొడవలు ఆ చిన్నారిని అనాథను చేశాయి. మనస్పర్థలతో చావే శరణ్యమని భావించిన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారంరాత్రి చోటు �
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నర్సింహులపేట మండల
సుజాతనగర్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి కాలు తెగిపడిన ఘటన భద్రాత్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వి
మంచిర్యాల : వేటగాళ్లు ఉచ్చుకు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెంది�
జయశంకర్ భూపాలపల్లి : ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరికి గాయలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మహా ముత్తారం మండలం స్తంభంపల్లి(పి.కే)గ్రామంలోని మూల మలుపు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర