హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను మరచిపోక ముందే తాజాగా తొగుట మండలం రాంపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. �
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో జైకేసారం గ్రామానికి చెందిన అండాలు అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. తన కుమారులు తనను సరిగా �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పలిమెల- కామన్ పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలిమెల మండల క�
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న భువనగిరి పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. డీసీపీ నారాయణ రెడ్డి విలేకరుల సమావ�
ములుగు : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శ�
నిజామాబాద్ : జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గొర్రెల మందపై దాడి చేయడంతో పలు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గ్రామానిక�
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని
షాబాద్, మార్చి 3 : ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలంలోని పోలారం గ్ర�
పెద్దపల్లి రూరల్ : అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన మ్యాదరబోయిన మహేష్- రజిత దంపతుల మూడు �
కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో ఆవుపై చిరుతపులి దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�
కాచిగూడ,మార్చి 2: ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వీర మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలోని ఇసామియాబజార్కు చెందిన చిన్నప్రసా
జీడిమెట్ల, మార్చి 2 : గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహం కొంపల్లిలో లభ్యమైంది. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతి కేసులో పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ తగాదాల