గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్ల�
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువతి ప్రేమకు ఒప్పుకోలేదని గొంతుకోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండలంలో పెందూర్ అఖిల్ అనే యువకుడు లైవ్�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు
బెజ్జంకి, మార్చి 10 : అక్రమగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్�
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరో�
రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళ�
నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని
మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చో�