నాగర్ కర్నూల్: భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు �
వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణి పేట స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి క
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచ పల్లి గ్రామంలో నరెడ్ల సుధాకర్ రెడ్డి (30) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఏడాది క్రితం సుధాకర�
ములుగు : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లి గోదావరి నదిలో మునిగిత ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కమలాపురం గ్రామంలో చోటుచేసుకుం
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పండుగ పూట పెను విషాదం చోసుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లి ఇద్దరు (తల్లి, కొడుకు) గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు..లోనవెళ�
మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�
జనగామ : భార్యపై భర్త గొడ్డలితో దాడి చేయంతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని నర్మెట మండలం మచ్చు పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బందెల నర్సయ్య, రజిత భార్
నాగర్కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల అటవీ ప్రాంతంలో అడవి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. గుర్తించిన అటవీ శాఖ అధికారులు దుప్పి కళేబరానికి పశువైద్యాధికారి డాక్టర్ యాదగిరి ఆధ్�
హైదరాబాద్ : కూకట్పల్లిలో పేకాట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..లోధా బెల్లేజా అపార్ట్మెంట్లో పేకాటాడ�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు..ములు