పెద్దపల్లి : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు స్నానానికి వెళ్లి బొక్కల వాగు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట గొల్లవాడకు చెందిన ఎరవేన ముఖేష్ ( 13)
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అన�
హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచ�
రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల�
మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన
చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలి�
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల
జగదేవ్పూర్ మార్చి 14 : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇ�
జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇండ్లు దగ్ధమైన ఘటన మహదేవాపూర్ మండలం పలుగుల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని మేకల బాపు అనే వ్యక్తి కూలి
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన అందోల్ మండలం చందంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మంగల�