మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
మాదాపూర్, మార్చి 28 : వాకింగ్ చేస్తు ఓ వ్యక్తి అకస్మా్త్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూ�
వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఊరి బయటకు వెళ్లిన �
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య కండ్లలో కారం చల్లి రోకలిబండతో బాది దారుణంగా హతమార్చింది. ఈ విషాదకర సంఘటన మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో ఆదివారం చోటు చే�
పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొత్తకొండ నాగరాజు బైక్పై వెళ్తుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్డు స్మశాన వాటిక వద్ద బైక్ అదుపుతప్పింది
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీ, టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల క�
పరిగి, మార్చి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పరిగి మండలం జాఫర్పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి లలితను జిల్లా కలెక్టర్ నిఖిల వ�
సూర్యాపేట : బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ �
కుమ్రం భీం ఆసీఫాబాద్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచరం మేరకు తనిఖీలు చేపట్టారు. ఫిరోజ్ అనే �
నాగర్కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మహ్మద్ గౌస్(40) పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో ప్రమాద వశ�
సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ �
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవాశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ నగర శివారులోని సారంగర్లో చోటు �