హనుమకొండ : హనుమకొండ అశోక్ నగర్లో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ..ఓ కిరాతకుడు గొంతు కోసిన సంఘటనపై స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనూష �
పెబ్బేరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఓమిని కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు శివారు హైవే-44పై సమీపంలోని చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కర్ణ�
కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివర�
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎ�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న తల్లి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కామారెడ్డి కోర్టు ఆరుగురు నిందితులకు 14 �
నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల
ఆమనగల్లు,(మాడ్గుల) 19 : అక్రమంగా తరలిస్తున్న ఇప్పపువ్వును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు
జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బా�
ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �