మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా, సంగారెడ్డి పర్యటన ముగించుకొ
మూసాపేట, ఏప్రిల్5 : నిర్మాణంలో ఉన్న పెంట్హౌస్ స్లాబ్ కూలి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాలు �
వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేకసుకుంది. బావిలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన నర్సంపేట మండలం ఇటుకీలపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నీట
మనోహరాబాద్, ఏప్రిల్ 04 : చెరువులో పడి ఓ మహిళ గల్లంతైన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.మనోహరాబాద్ మండలం కూచారం గ్రామాని�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉం�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో నిషేధిత గుట్కా ప్య�
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. భూమి కోల్పోయి పదేళ్లవుతున్నా.. ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు. చె
యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హ
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31 : ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం ఆమె అనర్హు�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లికి చెందిన ఎడ్ల కుమార్(36) అనే యువ రైతు అడవి జంతువుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకు�