ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబా
జీడిమెట్ల , ఏప్రిల్ 11 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుభాష్నగర్ డివిజన్ పరిధి సూరారం బస్టాప్ వెనుక భాగంలో భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్కు లీకేజీ తలెత్తడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవా�
సంగారెడ్డి : గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని పటాన్ చెరు ముత్తంగి టోల్ ప్లాజా జంక్షన్ లో ఉమ్మడి మెదక�
బంజారాహిల్స్,ఏప్రిల్ 10 : అల్లుడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను మద్యం మత్తులో దగ్ధం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టకు చెందిన ఎ
నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) వద్ద శనివారం కొంత మంది దుండగులు అర్ధరాత్రి దారి దోపిడీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై నవీపేట మండలం అబ్బాప�
కుత్బుల్లాపూర్,ఏప్రిల్8 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకు�
నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు �
జీడిమెట్ల,ఏప్రిల్7 : ఇంట్లో నెలకొన్న సమస్యలతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బాలరా�
జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప
పెద్దపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ లభించింది. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల శివారులో జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగ