కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న తల్లి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కామారెడ్డి కోర్టు ఆరుగురు నిందితులకు 14 �
నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల
ఆమనగల్లు,(మాడ్గుల) 19 : అక్రమంగా తరలిస్తున్న ఇప్పపువ్వును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు
జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బా�
ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివర�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొడిశలకు చెందిన చేల చిన్ను (3) అనే బాలుడు మిషన్ భగీరథ వాల్వ్ కోసం ఏర్పాటుచేసిన సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికు�
హైదరాబాద్ : నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన కుంట్లూరు శ్రీరామ్నగర్కు చెందిన కార్తీక్ అ�
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 17 : జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్ర�
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెంద�