ఒక రైతు తన దొడ్డిలో పశువులు పెంచుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాటికి ఏమైనా జరిగితే తెలుసుకోవాలని అక్కడ సీసీ కెమెరాలు కూడా సెట్ చేశాడు. ఇటీవల ఆ సీసీ ఫుటేజిని పరిశీలిస�
దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిల�
షాద్నగర్, ఏప్రిల్27 : గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్ర�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు..వేములవాడ మండలం మారుపాక గ్రామ శివారులోని కామరాజు కుంటలో ఈతకు వెళ్లి తూళ్ల రాజేశ్ (19) అనే యువక
బంజారాహిల్స్,ఏప్రిల్ 27 : బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ
నిజామాబాద్ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోసులు పట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరుసగా వాహ�
మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన చికినం కిష్టయ్య అనే వేటగాడు తాను అమర్చిన విద్యుత్ తీగ తగిలి మరణించాడు. మంగళవారం రాత్రి వన్యప్రాణుల వేట కోసం ఎడగట్ట గ్రా�
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామశివారులోని 174 సర్వే నంబర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను మంగళవారం ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తమ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
ఆదిలాబాద్ : జిల్లాలోని మావల బైపాస్ సమీపంలో గల శ్రీనివాస దాబా సమీపంలో కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు మధ్యలోని డివైడర్ను ఎక్కించాడు. దీంతో లారీ డీజిల�
సరిగ్గా నెల రోజులకే ఘాతుకం హనుమకొండ జిల్లాలో ఘటన దామెర, ఏప్రిల్ 25 : ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�