దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్
మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో మైసమ్మ గుట్ట వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. డి. ధర్మారం గ్రామానికి చెందిన బాజా నందు (28) హత్యకు గురయ్యాడన�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల �
హయత్నగర్ రూరల్, మే 03 : విజయవాడ జాతీయరహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికి
వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్న�
బంజారాహిల్స్,మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-3 లోని అనూ వైన్స్లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వైన్షాపు షెట్టర్లోనుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికు�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని రేగొండ మండలం రేపాక గ్రామాన�
వరంగల్ : జిల్లాలో మరో ఘరానా మోసం చోటు చేసుకుంది. వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో ఒక చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ. 30 కోట్లతో ఉడాయించాడు. గత దశాబ్దాకాలంగా కాలనీలో మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీలను నిర్�
సంగారెడ్డి : బొల్లారం మున్సిపల్ పరిధిలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కన మూతపడ్డ పరి శ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ ర�
నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం ఖైతాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైతులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో పలు వ్యవసాయ బోర్లకు చెందిన క
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్29 : కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ తెలిపిన వివర�
తాండూర్, ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.24 లక్షల విలువైన 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి�
నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతిని చేశాడు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కొంతకాలంగా చన