పాపన్నపేట, మే12 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ సమాచారం మేరకు.
హిమాయత్నగర్,మే12 : తాళం వేసిన ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణగూడ పీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ �
రాజన్న సిరిసిల్ల : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెక్కపల్లి భిక్షపతి (41) అనే వ్యక్తి కోనరావుపేట
అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పల
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం పులి గుంట సమీపంలోని అల్లాదుర్గం మేటల్ కుంట రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పా
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన మంథని మండలం చల్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దంపతులు
ఇటీవలి కాలంలో ఎక్కడ పెళ్లి జరిగినా డీజే దరువు ఉండాల్సిందే. మనసుకు నచ్చిన పాపులర్ పాటలు డీజే సౌండ్లో వింటూ పెళ్లి సంబరాల్లో డ్యాన్సులు చేయడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా పెళ్లిలో పాటలు పెట్టడమే ఒ�
జన్నారం : ఎలాంటి కారణం లేకుండా గ్రామ పంచాయతీ విధుల నుంచి తొలగించారని వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ పంచాయతీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోక�
కొత్తూరు, మే10 : బండారాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణఃగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్�
అశ్వారావుపేట, మే 10 : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.4.5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేట సీఐ బంధం ఉపేందర్రావు మంగళవారం స్థాన�
ఇబ్రహీంపట్నం, మే 10 : జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యు వాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జి�
పెద్దపల్లి : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల మూర్తి తన స్నేహితుడైన �
సిద్దిపేట టౌన్ : ఇష్టంలేని పెండ్లి చేశారని ఓ మహిళ ప్రియుడితో కలిసి పెండ్లయిన నెలన్నరకే భర్తను హత మార్చింది. భర్తను అడ్డు తొలగించుకొకునేందుకు నెలన్నరలోనే రెండుసార్లు హత్యాయత్నం చేయడం గమనార్హం. సిద్దిప�